వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్
NEWS Aug 12,2026 10:25 pm
ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను మార్చింది. రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న 4 ప్లాన్లను తొలగించింది. ముఖ్యంగా రూ.299 ప్యాక్ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాన్ వాడుతున్న కస్టమర్లకు తదుపరి ఆప్షన్గా రూ.349 ప్యాక్ మాత్రమే మిగిలింది. అంటే నెలవారీ రీఛార్జ్ ఖర్చు దాదాపు 16% పెరగనుంది. అయితే రూ.199, రూ.219 ఎంట్రీ లెవల్ ప్లాన్లలో ఎలాంటి మార్పు చేయలేదు.