Logo
Download our app
మొబైల్‌ కనెక్టివిటీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న
NEWS   Aug 12,2026 10:30 pm
వరంగల్‌ జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు 4జీ, 5జీ మొబైల్‌ సేవల విస్తరణ, నెట్‌వర్క్‌ బ్లాక్‌స్పాట్ల తొలగింపు, కొత్త మొబైల్‌ టవర్ల ఏర్పాటుపై వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లలో జిల్లాలో మొబైల్‌ కనెక్టివిటీ విస్తరణ పరిస్థితి, కేంద్ర పథకాల కింద మంజూరై ఏర్పాటు చేసిన టవర్ల వివరాలను ఆమె కోరారు. నెట్‌వర్క్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.

Top News


LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
⚠️ You are not allowed to copy content or view source