కోరుట్ల ఎస్ఐని కలిసిన పైడిమడుగు నాయకులు
NEWS Aug 11,2026 07:02 pm
కోరుట్లలో నూతనంగా నియమితులైన ఎస్సై శ్యామ్రాజ్ను కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన నాయకులు, 8వ వార్డు సభ్యుడు ఆకువతిని నిరంజన్, ఐలేని శ్రీపతిరెడ్డి, అందే గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యామ్రాజ్ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.