Logo
Download our app
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
NEWS   Aug 11,2026 05:15 pm
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో ఓటును తొలగించింది ఈసీ . ఇక్కడే పుట్టిన నా ఓటు ఎలా పోయింది.గతంలో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేశానని.. మళ్లీ ఓటు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారోనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌కు పలుచోట్ల ఓటు హక్కు ఉందంటూ దిలీప్ కుమార్‌ అనే అడ్వకేట్ 2019లో బెంగళూరులోని హలసూరు గేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకాశ్‌రాజ్‌కు ఓటు హక్కు ఉందన్నారు. ఈ కేసులో ప్రకాశ్‌రాజ్‌ విచారణకు వరుసగా హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Top News


LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...
LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...
LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...
LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...
LATEST NEWS   Aug 11,2026 05:13 pm
వైసీపీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేస్తే బెటర్
ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు ఉత్తుత్తి నిరసనలు, దీక్షలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు.. యాత్రలు చేయాల్సింది సీమలో కాదు.....
LATEST NEWS   Aug 11,2026 05:13 pm
వైసీపీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేస్తే బెటర్
ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు ఉత్తుత్తి నిరసనలు, దీక్షలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు.. యాత్రలు చేయాల్సింది సీమలో కాదు.....
⚠️ You are not allowed to copy content or view source