ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
NEWS Aug 04,2026 10:46 pm
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 7115/- రూపాయలు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలిపారు.