తిరుమల లడ్డూ విశిష్టత ..త్వరలో బంగారు నాణెం
NEWS Aug 03,2026 12:53 pm
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఈ పవిత్రమయిన లడ్డూకి గల చరిత్ర, ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ 310 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన్నట్లు ఓ నిర్ధారణకు వచ్చింది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ బంగారు నాణెం విడుదల చేయాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.