Logo
Download our app
తిరుమల లడ్డూ విశిష్టత ..త్వరలో బంగారు నాణెం
NEWS   Aug 03,2026 12:53 pm
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఈ పవిత్రమయిన లడ్డూకి గల చరిత్ర, ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ 310 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన్నట్లు ఓ నిర్ధారణకు వచ్చింది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ బంగారు నాణెం విడుదల చేయాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.

Top News


LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...
LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...
LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...
LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...
LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...
LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...
⚠️ You are not allowed to copy content or view source