Logo
Download our app
‘తల్లికి వందనం’డబ్బులు పడలేదా?
NEWS   Jul 29,2026 02:22 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 22 నుండి ఆర్థిక సాయం జమ చేసింది. .అర్హత ఉండి 'తల్లికి వందనం' పథకం డబ్బులు రూ.13వేలు అందనివారు ఆగస్టు 3 వరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. ఆగస్టు 4 నుంచి 10 వరకు అప్లికేషన్లను పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తారు.

Top News


LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
LATEST NEWS   Jul 29,2026 02:25 pm
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి...
LATEST NEWS   Jul 29,2026 02:25 pm
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి...
⚠️ You are not allowed to copy content or view source