Logo
Download our app
పొగాకు రైతులకు శుభవార్త
NEWS   Jul 29,2026 02:20 pm
ఏపీలో ధరలు లేక నష్టపోతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ధర లోటు భర్తీ కింద కిలోకు అదనంగా ₹20 చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ₹188 కోట్లను భరించనుంది. మార్కెట్లో బ్రైట్ రకం పొగాకు కిలో ₹240, మీడియం రకం ₹190, లోగ్రేడ్ ₹110కి తగ్గకుండా కొనుగోలు చేయాలని పొగాకు బోర్డును సీఎం ఆదేశించారు.

Top News


LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
LATEST NEWS   Jul 29,2026 02:25 pm
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి...
LATEST NEWS   Jul 29,2026 02:25 pm
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి...
⚠️ You are not allowed to copy content or view source