Logo
Download our app
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల మేరకు జరిమానాలు విధించారు.వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన టాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Top News


LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...
LATEST NEWS   Jul 27,2026 10:01 pm
టీఆర్​ఎస్​ కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘు
కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్ రఘును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ రఘును కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం...
ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...
ENTERTAINMENT   Jul 27,2026 05:12 pm
'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు'
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...
ENTERTAINMENT   Jul 27,2026 05:11 pm
శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం
ఆషాఢం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నవచండీ పారాయణం, చండీ హవనం వైభవంగా జరిపారు....
ENTERTAINMENT   Jul 27,2026 05:11 pm
శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం
ఆషాఢం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నవచండీ పారాయణం, చండీ హవనం వైభవంగా జరిపారు....
⚠️ You are not allowed to copy content or view source