Logo
Download our app
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
NEWS   Jul 24,2026 11:08 am
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరగనుంది. జూలై 30 నాటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి నగదు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు.

Top News


LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:05 am
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి రిమాండ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన కుమారుడు ఆరవ్ వర్మని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అప్పలరాజును...
LATEST NEWS   Jul 24,2026 11:05 am
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి రిమాండ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన కుమారుడు ఆరవ్ వర్మని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అప్పలరాజును...
LATEST NEWS   Jul 24,2026 11:03 am
ఇకపై పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష..
పేపర్‌ లీక్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకు సంబంధించిన చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని...
LATEST NEWS   Jul 24,2026 11:03 am
ఇకపై పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష..
పేపర్‌ లీక్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకు సంబంధించిన చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని...
⚠️ You are not allowed to copy content or view source