Logo
Download our app
ప్రశ్న రావణ్ కేసులో విచారణకు గమన డుమ్మా
NEWS   Jul 22,2026 02:48 pm
యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ కేసులో గన్నవరం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావలసిన ‘ప్రశ్న’ చానల్‌ సీఈవో గమన, ఇంద్రసేన చౌదరి డుమ్మా కొట్టారు. కొద్దిరోజుల క్రితం జరిగిన విచారణ పూర్తయ్యాక పోలీసులు వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. మంగళవారం మళ్లీ రావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు తీసుకుని వెళ్లిపోయారు. రావణ్‌ను అరెస్టు చేశాక పోలీసులు గమన, ఇంద్రసేనను మూడుసార్లు విచారణకు పిలిచారు.

Top News


LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:50 pm
తమ్మినేనికి హైకోర్ట్ బిగ్ షాక్
నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును...
LATEST NEWS   Jul 22,2026 02:50 pm
తమ్మినేనికి హైకోర్ట్ బిగ్ షాక్
నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును...
ENTERTAINMENT   Jul 22,2026 02:44 pm
ETVకి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హక్కులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సూపర్ హిట్ మూవీ 'ఓజీ'ఇప్పుడు టెలివిజన్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ టెలివిజన్ హక్కుల్ని...
ENTERTAINMENT   Jul 22,2026 02:44 pm
ETVకి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హక్కులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సూపర్ హిట్ మూవీ 'ఓజీ'ఇప్పుడు టెలివిజన్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ టెలివిజన్ హక్కుల్ని...
⚠️ You are not allowed to copy content or view source