Logo
Download our app
ఘనంగా బోనాల మహోత్సవాలు
NEWS   Jul 16,2026 11:32 am
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.

Top News


LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...
⚠️ You are not allowed to copy content or view source