Logo
Download our app
కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి
NEWS   Jul 11,2026 11:10 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, క్షేత్రపాలకుడైన బేతాళ స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఈవో అంజనారెడ్డి శాలువాతో సత్కరించారు. ఎస్సై సందీప్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్, రాజేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Top News


ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...
ENTERTAINMENT   Jul 11,2026 11:31 am
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం...
LATEST NEWS   Jul 11,2026 11:19 am
పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స
ఏపీ డిఫ్యూటీ సెం పవన్ కల్యాణ్‌కు ముంబయిలో స‌ర్జ‌రీ జరిగింది. ఆయన రెండు భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' ఉన్నాయి. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా,...
LATEST NEWS   Jul 11,2026 11:19 am
పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స
ఏపీ డిఫ్యూటీ సెం పవన్ కల్యాణ్‌కు ముంబయిలో స‌ర్జ‌రీ జరిగింది. ఆయన రెండు భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' ఉన్నాయి. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా,...
LATEST NEWS   Jul 11,2026 11:09 am
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం...
LATEST NEWS   Jul 11,2026 11:09 am
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం...
⚠️ You are not allowed to copy content or view source