Logo
Download our app
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
NEWS   Jun 25,2026 09:27 pm
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు దర్శనమివ్వనున్నాడు. విగ్రహానికి ఓ వైపు సోమనాథ్‌ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్‌ 14న వినాయక చవితి. ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తి కానున్నాయి.

Top News


LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...
LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...
LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...
LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...
LATEST NEWS   Jun 25,2026 09:15 pm
పెరిగిన పాస్‌పోర్ట్‌ ఫీజులు
పాస్‌పోర్ట్‌ ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్‌ రుసుమును ₹1500 నుంచి ₹2,500 పెంచింది. తత్కాల్‌ ఫీజును ₹3,500 నుంచి ₹5 వేలకు...
LATEST NEWS   Jun 25,2026 09:15 pm
పెరిగిన పాస్‌పోర్ట్‌ ఫీజులు
పాస్‌పోర్ట్‌ ఫీజులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్‌ రుసుమును ₹1500 నుంచి ₹2,500 పెంచింది. తత్కాల్‌ ఫీజును ₹3,500 నుంచి ₹5 వేలకు...
⚠️ You are not allowed to copy content or view source