Logo
Download our app
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
NEWS   Jun 24,2026 10:38 pm
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...
LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...
⚠️ You are not allowed to copy content or view source