Logo
Download our app
మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
NEWS   Jun 19,2026 11:10 pm
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర స‌ర్జ‌రీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న పుల్లూరి వేణు స్పందించి రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడేందుకు సహకరించాడు. అత్యవసర పరిస్థితిలో సమయంతో సంబంధం లేకుండా సేవలు అందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని, ఫోన్ చేసిన వెంటనే స్పందించిన వేణును 21వ వార్డు కౌన్సిలర్ ఖాజా అజీమోద్దిన్, ఉదయ్ కుమార్, రోగి కుటుంబ సభ్యులు అభినందించారు.

Top News


SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 06:23 pm
స్వర్గలోక రథాన్ని అందించిన డాక్టర్
నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డా. దేవేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో న్యూ లోలం గ్రామానికి స్వర్గలోక రథాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా...
LATEST NEWS   Jun 19,2026 06:23 pm
స్వర్గలోక రథాన్ని అందించిన డాక్టర్
నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డా. దేవేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో న్యూ లోలం గ్రామానికి స్వర్గలోక రథాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా...
⚠️ You are not allowed to copy content or view source