బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
NEWS Jun 14,2026 07:31 pm
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.