Logo
Download our app
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
NEWS   Jun 09,2026 07:55 pm
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు తెలిపారు. ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే 56 మంది కొత్త విద్యార్థులు చేరినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్, యస్ పూర్ణచందర్, ధనలక్ష్మి, సుమలత, భవాని, అంగన్వాడీ టీచర్స్ హిమగిరి, ప్రసన్న లక్ష్మి,మాధవి, శోభా రాణి పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:32 pm
గెస్ట్ లెక్చరర్ పోస్ట్.. దరఖాస్తులు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 గాను ఇంటర్మీడియట్ నర్సింగ్ సబ్జెక్టు బోధించుటకు గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ...
LATEST NEWS   Jun 09,2026 07:32 pm
గెస్ట్ లెక్చరర్ పోస్ట్.. దరఖాస్తులు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 గాను ఇంటర్మీడియట్ నర్సింగ్ సబ్జెక్టు బోధించుటకు గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ...
LATEST NEWS   Jun 09,2026 07:29 pm
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు వెనుక...
LATEST NEWS   Jun 09,2026 07:29 pm
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు వెనుక...
⚠️ You are not allowed to copy content or view source