Logo
Download our app
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం
NEWS   Jun 09,2026 07:29 pm
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొడిమ్యాల (M) నమిలికొండకు చెందిన సయ్యద్ సలీం, మల్యాల (M)కు చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్, మెట్ పల్లి గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫిక్ ఉన్నారు.

Top News


LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:32 pm
గెస్ట్ లెక్చరర్ పోస్ట్.. దరఖాస్తులు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 గాను ఇంటర్మీడియట్ నర్సింగ్ సబ్జెక్టు బోధించుటకు గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ...
LATEST NEWS   Jun 09,2026 07:32 pm
గెస్ట్ లెక్చరర్ పోస్ట్.. దరఖాస్తులు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 గాను ఇంటర్మీడియట్ నర్సింగ్ సబ్జెక్టు బోధించుటకు గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ...
⚠️ You are not allowed to copy content or view source