నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
NEWS Jun 08,2026 01:19 pm
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో నేడు ఉదయం దూద్బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చేప మందును 3 రకాలుగా తయారు చేస్తారు.