Logo
Download our app
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
NEWS   Jun 07,2026 12:29 am
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేత చింతకాయల విజయ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో వారికి బి-ఫారాలు అందజేశారు. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున లింగమనేని రమేష్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

Top News


LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
SPORTS   Jun 07,2026 12:14 am
వైభవ్ సరికొత్త చరిత్ర
SPORTS   Jun 07,2026 12:14 am
వైభవ్ సరికొత్త చరిత్ర
⚠️ You are not allowed to copy content or view source