Logo
Download our app
బీజేపీ నాయి బ్రాహ్మణ సెల్ జిల్లా కన్వీనర్‌గా జనపాల శ్రీకాంత్ నాయి
NEWS   May 31,2026 11:37 pm
కామారెడ్డి: బీజేపీ నాయి బ్రాహ్మణ సెల్ జిల్లా కన్వీనర్‌గా జనపాల శ్రీకాంత్ నాయిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయి బ్రాహ్మణ సెల్ కన్వీనర్ ఆనంద్ కుమార్ నాయి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు రాష్ట్ర కో-కన్వీనర్ నందు నాయి తెలిపారు.పార్టీ బలోపేతం, నాయి బ్రాహ్మణ వర్గ సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీకాంత్ నాయి కీలక పాత్ర పోషించాలని నాయకత్వం ఆకాంక్షించింది. ఈ సందర్భంగా నియామకంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్ నాయి, పార్టీ ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Top News


LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...
LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...
⚠️ You are not allowed to copy content or view source