ATA మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానం
NEWS May 30,2026 01:40 pm
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్లో జరిగే 19వ ATA తెలుగు మహా సభలకు హాజరుకావాల్సిందిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను 'ఆటా' నాయకులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిలో ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరె న్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా ఉన్నారు. ఆటా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.