తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
NEWS May 24,2026 11:09 am
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను నిరంతరం ఐసీసీసీతో అంచనా వేస్తోంది. ఈ నెలలో ఒక్కరోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి.