Logo
Download our app
తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
NEWS   May 23,2026 05:37 pm
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు క్వింటాల్‌కు రూ.1900కే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలాలి సాయిగౌడ్ ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
SPORTS   May 22,2026 11:46 pm
ఆర్సీబీపై హైదరాబాద్ విజయం
సొంతమైదానంలో హైదరాబాద్‌ చెలరేగింది. RCBపై సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో గెలిచింది. 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన RCB 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి...
SPORTS   May 22,2026 11:46 pm
ఆర్సీబీపై హైదరాబాద్ విజయం
సొంతమైదానంలో హైదరాబాద్‌ చెలరేగింది. RCBపై సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో గెలిచింది. 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన RCB 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి...
⚠️ You are not allowed to copy content or view source