Logo
Download our app
తెలంగాణలో భానుడి భగభగలు వడదెబ్బతో 22 మంది మృతి
NEWS   May 22,2026 11:30 am
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో ఆరుబయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడదెబ్బల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Top News


LATEST NEWS   May 22,2026 11:06 am
రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు...
LATEST NEWS   May 22,2026 11:06 am
రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు...
LATEST NEWS   May 22,2026 11:03 am
తెలంగాణలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి
తెలంగాణ‌లో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో సిద్ధమవుతోంది. కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల...
LATEST NEWS   May 22,2026 11:03 am
తెలంగాణలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి
తెలంగాణ‌లో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో సిద్ధమవుతోంది. కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల...
LATEST NEWS   May 21,2026 05:12 pm
భగ్గుమంటున్న ఎండలు.. వ‌ర్షాలు కూడా
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3...
LATEST NEWS   May 21,2026 05:12 pm
భగ్గుమంటున్న ఎండలు.. వ‌ర్షాలు కూడా
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3...
⚠️ You are not allowed to copy content or view source