భగ్గుమంటున్న ఎండలు.. వర్షాలు కూడా
NEWS May 21,2026 05:12 pm
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.