పాములు ఆడించే వ్యక్తిగా మోదీ..
నార్వే పత్రికలో వివాదాస్పద కార్టూన్
NEWS May 20,2026 11:48 am
నార్వేకు చెందిన అఫ్టెన్పోస్టన్ అనే పత్రిక వివాదాస్పద కార్టూన్ వేసింది. ప్రధాని మోదీని పాములు ఆడించే వ్యక్తిగా తన కార్టూన్లో చిత్రీకరించింది. దీంతో నార్వేపై విమర్శలు వస్తున్నాయి. కొలోనియల్ మైండ్సెట్తో ఆ దేశం జాతివివక్షను ప్రదర్శిస్తున్నట్లు ఆరోపించారు.