Logo
Download our app
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
NEWS   May 11,2026 01:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, పునరావాస పనులు, 2వ దశ పునరావాసం అమలు అంశాలపై చర్చించారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనపై, గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశంపైనా చర్చించారు. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Top News


LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...
LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...
ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...
ENTERTAINMENT   May 11,2026 01:37 pm
ప్రేమపై త్రిష భావోద్వేగ పోస్ట్‌
తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నటి త్రిష చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంటుంది” అంటూ నీలిరంగు హార్ట్‌...
LATEST NEWS   May 11,2026 05:35 am
ప్రధాని మోదీతో విద్యాసాగర్‌రావు భేటీ ఆప్యాయ పలకరింపులు
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావును మర్యాదపూర్వకంగా కలు సుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయం గా...
LATEST NEWS   May 11,2026 05:35 am
ప్రధాని మోదీతో విద్యాసాగర్‌రావు భేటీ ఆప్యాయ పలకరింపులు
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావును మర్యాదపూర్వకంగా కలు సుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయం గా...
⚠️ You are not allowed to copy content or view source