ప్రధాని మోదీతో విద్యాసాగర్రావు భేటీ
ఆప్యాయ పలకరింపులు
NEWS May 11,2026 05:35 am
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలు సుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయం గా పలకరించుకున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి, వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.