Logo
Download our app
మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకొని గ్రామస్థుల నిరసన
NEWS   Jan 06,2026 04:00 pm
మంచిర్యాల జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనుల కోసం వెళ్లే మట్టి లారీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జైపూర్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నర్సింగాపూర్ బస్టాండ్ సమీపంలో గ్రామస్థులు మట్టి లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం కోసం పరిమితికి మించి మట్టిలోడుతో పాటు మితిమీరిన వేగంతో లారీలు వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలపై టార్పాలిన్ కప్పకపోవడంతో దుమ్ము–ధూళి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లారీల వేగం వల్ల ప్రమాద భయం నెలకొందని పేర్కొంటూ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

Top News


LATEST NEWS   Jan 08,2026 01:09 am
పోడు భూములకు రోడ్డు మంజూరు చేయండి
అనంతగిరి మండలం పినకోట గ్రామంలో కొండ పోడు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు....
LATEST NEWS   Jan 08,2026 01:09 am
పోడు భూములకు రోడ్డు మంజూరు చేయండి
అనంతగిరి మండలం పినకోట గ్రామంలో కొండ పోడు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు....
LATEST NEWS   Jan 08,2026 01:07 am
పాఠశాల ప్రహరీ గోడ పూర్తి చేయాలని డిమాండ్
అనంతగిరి మండలంలోని Pinakotaలో ఉన్న గిరిజన బాలుర పాఠశాల ప్రహరీ గోడను వెంటనే పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు చదువుతున్నారు....
LATEST NEWS   Jan 08,2026 01:07 am
పాఠశాల ప్రహరీ గోడ పూర్తి చేయాలని డిమాండ్
అనంతగిరి మండలంలోని Pinakotaలో ఉన్న గిరిజన బాలుర పాఠశాల ప్రహరీ గోడను వెంటనే పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు చదువుతున్నారు....
LATEST NEWS   Jan 08,2026 01:05 am
రెండు గ్రామాలకు రోడ్డు సర్వే
అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని వీరభద్రపురం నుంచి వలసలగరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం సర్వే నిర్వహించినట్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ జోగి బేబీలత...
LATEST NEWS   Jan 08,2026 01:05 am
రెండు గ్రామాలకు రోడ్డు సర్వే
అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని వీరభద్రపురం నుంచి వలసలగరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం సర్వే నిర్వహించినట్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ జోగి బేబీలత...
⚠️ You are not allowed to copy content or view source