ఎమ్మెల్యేను సన్మానించిన గ్రామ ప్రజలు
NEWS Dec 28,2025 11:56 pm
సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పాల్వంచలోని సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును శేఖరం బంజారా గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్, రంజిత్ నాయక్, నరేష్ నాయక్, రవి నాయక్, హరిబాబు నాయక్, కవిత, అనూష, భద్ర, హరిత, బుజ్జి, రూపదేవి, అనితతో పాటు పలువురు యువతీ యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.