Logo
Download our app
టంగుటూరు వడ్డెపాలెంలో హత్య
NEWS   Dec 19,2025 12:38 am
టంగుటూరు మండలం వడ్డెపాలెంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. యనమన మంద వెంకట రమణయ్య (55) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అతని స్వగృహంలో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు HDFC Bankలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Top News


SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
⚠️ You are not allowed to copy content or view source