Logo
Download our app
దూరు లక్ష్మణదొర కన్నుమూత
NEWS   Dec 10,2025 07:30 am
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పినకోట గ్రామ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సామాజిక సేవకుడు దూరు లక్ష్మణదొర కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల అపారమైన ప్రేమ, సేవాభావంతో దూరు లక్ష్మణదొర కీలక సేవలు అందించారు. తన స్వంత జిరాయితి భూమిలో 8 ఎకరాలను పాఠశాల, హాస్పిటల్‌, అలాగే ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఉచితంగా దానం చేశారు. గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలు ఏర్పడాలన్న ధృఢ సంకల్పంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వరకు వెళ్లి సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి నిరంతరంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు.

Top News


SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
⚠️ You are not allowed to copy content or view source