సౌతాఫ్రికాతో T20 కోసం భారతజట్టు
NEWS Dec 03,2025 10:56 pm
దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.