Logo
Download our app
పీఎం మోదీని కలిసిన రేవంత్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానం
NEWS   Dec 03,2025 03:12 pm
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

Top News


LATEST NEWS   Dec 03,2025 01:38 pm
నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి అల్లు అర్హ
అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్...
LATEST NEWS   Dec 03,2025 01:38 pm
నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి అల్లు అర్హ
అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్...
LATEST NEWS   Dec 03,2025 11:06 am
మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు
బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. హైదరాబాదులో నేటి బంగారం ధర.....
LATEST NEWS   Dec 03,2025 11:06 am
మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు
బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఇవాళ గోల్డ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. హైదరాబాదులో నేటి బంగారం ధర.....
LATEST NEWS   Dec 03,2025 10:34 am
తెలంగాణ‌ అమరుడా.. శ్రీకాంతా చారి నిను మరువబోదు ఈ గడ్డ..
అమరుల బలిదానాలతోనే తెలంగాణ స్వ‌ప్నం సాకారం అయింది. స్వరాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం (2009)లో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి. చావు బతుకుల్లోనూ...
LATEST NEWS   Dec 03,2025 10:34 am
తెలంగాణ‌ అమరుడా.. శ్రీకాంతా చారి నిను మరువబోదు ఈ గడ్డ..
అమరుల బలిదానాలతోనే తెలంగాణ స్వ‌ప్నం సాకారం అయింది. స్వరాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం (2009)లో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి. చావు బతుకుల్లోనూ...
⚠️ You are not allowed to copy content or view source