Logo
Download our app
సర్పంచ్‌గా తిరుపతి నాయక్ ఏకగ్రీవం
NEWS   Nov 30,2025 01:01 pm
కథలాపూర్: రాజారం తాండ సర్పంచ్‌గా తిరుపతి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్, 4 వార్డులకు 4 నామినేషన్లు మాత్రమే రావడంతో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, ప్రతి పనిని వార్డుల సభ్యులతో కలిసి పారదర్శకంగా చేపడతానని హామీ ఇచ్చారు.

Top News


LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...
LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...
LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...
LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...
⚠️ You are not allowed to copy content or view source