Logo
Download our app
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
NEWS   Nov 28,2025 11:52 am
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Top News


SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
⚠️ You are not allowed to copy content or view source