హైదరాబాద్లో రాకెట్ ఫ్యాక్టరీ ఆవిష్కరణ
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని
NEWS Nov 27,2025 12:32 pm
HYD: శంషాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ. ‘‘ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది. సైకిల్పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలి.