Logo
Download our app
వైసిపిలోకి క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్
NEWS   Nov 26,2025 11:19 pm
క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి చెందిన సొండి సుధాకర్ బాబు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలపై నిరాశతో వైసీపీలో చేరుతున్నానని సుధాకర్ బాబు తెలిపారు. వైసీపీ హయాంలో మైనార్టీలకు గౌరవ స్థానం లభించిందని పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...
LATEST NEWS   May 14,2026 01:46 pm
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్
కేరళ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో పలు విడతలుగా సంప్రదింపులు జరిపిన AICC, రాష్ట్ర పగ్గాలను విడి...
LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...
LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...
⚠️ You are not allowed to copy content or view source