Logo
Download our app
బాల్యం కేంద్రాలకు సాయానికి కమిషనర్ విజ్ఞప్తి
NEWS   Nov 26,2025 11:17 pm
బాల్యం విద్యా కేంద్రాల అభివృద్ధికి దాతలు మరింతగా తోడ్పాటు అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దాతలు అందించిన యూనిఫాంలు, షూస్, సాక్స్, బెల్టులు బాల్యం విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, స్వచ్చ అంబాసిడర్ చైతన్య పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ పిల్లల విద్య, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇలాంటి సహకారం అవసరమని అన్నారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LATEST NEWS   Jun 13,2026 03:05 pm
పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం...
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
LIFE STYLE   Jun 13,2026 11:22 am
Cortoon
⚠️ You are not allowed to copy content or view source