Logo
Download our app
సౌతాఫ్రికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
NEWS   Nov 23,2025 04:46 pm
జి20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భేటీ అయ్యారు. ప్రపంచ అభివృద్ధి కొలమానాల పునర్విమర్శ, మాదకద్రవ్య–ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై చర్యలు, గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు వంటి అంశాలను మోదీ ప్రతిపాదించారు. అనంతరం X లో ఆయన, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, కీలక ఖనిజాల్లో సహకారంపై చర్చించినట్లు తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌లోని G20 శిఖరాగ్రంలో విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పు, శక్తి పరివర్తనపై భారత్ తన నిబద్ధతను పునరుద్ధరించింది.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source