Logo
Download our app
తెలంగాణ నూతన డీసీసీలు వీరే..
NEWS   Nov 22,2025 10:43 pm
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 33 జిల్లాలకు, మూడు కార్పొరేషన్లకు(కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్)లకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. ఆదిలాబాద్ - డాక్టర్ నరేష్ జాదవ్ ఆసిఫాబాద్ - ఆత్రం సుగుణ భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న భువనగిరి - బీర్ల ఐలయ్య గద్వాల - రాజీవ్ రెడ్డి హన్మకొండ - ఇనిగాల వెంకట్రామి రెడ్డి హైదరాబాద్ - సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల జగిత్యాల - నందయ్య జనగాం - ధన్వంతి జయశంకర్ - భూపాలపల్లి కరుణాకర్ కామారెడ్డి - మల్లికార్జున ఆలె కరీంనగర్ - మేడిపల్లి సత్యం కరీంనగర్ కార్పొరేషన్ - అంజన్ కుమార్ ఖైరతాబాద్ - మోహిత్ ఖమ్మం - నూతి సత్యనారాయణ ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి మహబూబాబాద్ - భూక్య ఉమ మహబూబ్ నగర్ - సంజీవ్ ముదిరాజ్ మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి మెదక్ - అంజనేయులు గౌడ్ మేడ్చల్ - వజ్రేష్ యాదవ్ ములుగు - పైడకుల అశోక్ నల్గొండ- పున్న కైలాష్ నేత నారాయణపేట - ప్రశాంత్ రెడ్డి నాగర్ కర్నూల్ - చిక్కుడు వంశీ కృష్ణ నిర్మల్ - బొజ్జు నిజామాబాద్ - నాగేష్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ పెద్దపల్లి - రాజ్ ఠాకూర్ రాజన్న సిరిసిల్లా - సంగీతం శ్రీనివాస్ సికింద్రాబాద్ - దీపక్ జాన్ సిద్దిపేట - తుంకుంట ఆకాంక్ష రెడ్డి సూర్యాపేట - గుడిపాటి నర్సయ్య వికారాబాద్ - దారా సింగ్ జాదవ్ వనపర్తి - శివసేన రెడ్డి వరంగల్ - అయూబ్

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source