Logo
Download our app
తెలంగాణ నూతన డీసీసీలు వీరే..
NEWS   Nov 22,2025 10:43 pm
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 33 జిల్లాలకు, మూడు కార్పొరేషన్లకు(కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్)లకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. ఆదిలాబాద్ - డాక్టర్ నరేష్ జాదవ్ ఆసిఫాబాద్ - ఆత్రం సుగుణ భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న భువనగిరి - బీర్ల ఐలయ్య గద్వాల - రాజీవ్ రెడ్డి హన్మకొండ - ఇనిగాల వెంకట్రామి రెడ్డి హైదరాబాద్ - సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల జగిత్యాల - నందయ్య జనగాం - ధన్వంతి జయశంకర్ - భూపాలపల్లి కరుణాకర్ కామారెడ్డి - మల్లికార్జున ఆలె కరీంనగర్ - మేడిపల్లి సత్యం కరీంనగర్ కార్పొరేషన్ - అంజన్ కుమార్ ఖైరతాబాద్ - మోహిత్ ఖమ్మం - నూతి సత్యనారాయణ ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి మహబూబాబాద్ - భూక్య ఉమ మహబూబ్ నగర్ - సంజీవ్ ముదిరాజ్ మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి మెదక్ - అంజనేయులు గౌడ్ మేడ్చల్ - వజ్రేష్ యాదవ్ ములుగు - పైడకుల అశోక్ నల్గొండ- పున్న కైలాష్ నేత నారాయణపేట - ప్రశాంత్ రెడ్డి నాగర్ కర్నూల్ - చిక్కుడు వంశీ కృష్ణ నిర్మల్ - బొజ్జు నిజామాబాద్ - నాగేష్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ పెద్దపల్లి - రాజ్ ఠాకూర్ రాజన్న సిరిసిల్లా - సంగీతం శ్రీనివాస్ సికింద్రాబాద్ - దీపక్ జాన్ సిద్దిపేట - తుంకుంట ఆకాంక్ష రెడ్డి సూర్యాపేట - గుడిపాటి నర్సయ్య వికారాబాద్ - దారా సింగ్ జాదవ్ వనపర్తి - శివసేన రెడ్డి వరంగల్ - అయూబ్

Top News


SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
⚠️ You are not allowed to copy content or view source