Logo
Download our app
మహిళలపై హింస నిర్మూలనకు పిలుపు
NEWS   Nov 22,2025 07:50 pm
ఐక్యరాజ్య సమితి ఏటా నవంబర్‌ 25ను మహిళలపై హింస నివారణ అంతర్జాతీయ దినంగా ప్రకటించిన నేపథ్యంలో, బాల వికాస ఫౌండేషన్ రూపొందించిన కరపత్రాన్ని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఆవరణలో ఆవిష్కరించారు. శాఖాధ్యక్షుడు ఆచార్య ఎస్. హరినాథ్, బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశ్ రావు, సోషల్ వర్కర్ రాజగోపాల్, డిపార్ట్‌మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల వికాసమే సమాజ ప్రగతికి దారితీసే మార్గమని ఆచార్య హరినాథ్ అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, భద్రమైన భవిష్యత్తు కల్పించడంలో ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ---

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source