Logo
Download our app
ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం శుభాభినందనలు
NEWS   Nov 22,2025 10:53 pm
డుంబ్రిగూడ: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన కిల్లో సాయిరాంకు టీడీపీ అరకు లోక్‌స‌భ కోశాధికారి వంతల నాగేశ్వరరావు శుభాభినందనలు తెలిపారు. డుంబ్రిగూడలో ఆయన స్వగృహంలో సాయిరాంను సాలువాతో సన్మానించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణలో సాయిరాం నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందని నాగేశ్వరరావు హితవు పలికారు. రైతు సంఘం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు భూషణం, చిన్నలబుడు పంచాయతీ మాజీ సర్పంచ్ పంతుల పూర్ణ, మాజీ ఎంపీటీసీ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source