Logo
Download our app
దానం, కడియంకు మరోసారి నోటీసులు
NEWS   Nov 21,2025 09:45 am
TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ తరఫు అడ్వకేట్లు, పిటిషన్ దారుల తరఫు అడ్వకేట్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో స్పీకర్​ పంపిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్​ ఆ ఇద్దరికి మ‌ళ్లీ నోటీసులు పంపించారు. స్పీకర్ రెండోసారి పంపిన నోటీసులపై దానం, కడియం ఏ విధంగా స్పందించనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source