Logo
Download our app
దానం, కడియంకు మరోసారి నోటీసులు
NEWS   Nov 21,2025 09:45 am
TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ తరఫు అడ్వకేట్లు, పిటిషన్ దారుల తరఫు అడ్వకేట్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో స్పీకర్​ పంపిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్​ ఆ ఇద్దరికి మ‌ళ్లీ నోటీసులు పంపించారు. స్పీకర్ రెండోసారి పంపిన నోటీసులపై దానం, కడియం ఏ విధంగా స్పందించనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.

Top News


LATEST NEWS   Nov 21,2025 09:56 am
నిరాశప‌రిచిన భార‌త సుంద‌రి
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భార‌త సుంద‌రి శ్రీ గంగానగర్ (రాజస్థాన్‌)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేర‌లేదు....
LATEST NEWS   Nov 21,2025 09:56 am
నిరాశప‌రిచిన భార‌త సుంద‌రి
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భార‌త సుంద‌రి శ్రీ గంగానగర్ (రాజస్థాన్‌)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేర‌లేదు....
LATEST NEWS   Nov 21,2025 09:38 am
ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!
వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చేవెళ్లలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఖాళీ బాటిళ్లలో ఎరుపు రంగు...
LATEST NEWS   Nov 21,2025 09:38 am
ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!
వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చేవెళ్లలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఖాళీ బాటిళ్లలో ఎరుపు రంగు...
LATEST NEWS   Nov 21,2025 09:14 am
చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై శ్రీనివాసరావు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది NTS స్కూల్లో కొత్త క్రిమినల్ చట్టాలైన BNS, BNSS, BSA, మత్తు పదార్థాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై...
LATEST NEWS   Nov 21,2025 09:14 am
చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై శ్రీనివాసరావు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది NTS స్కూల్లో కొత్త క్రిమినల్ చట్టాలైన BNS, BNSS, BSA, మత్తు పదార్థాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై...
⚠️ You are not allowed to copy content or view source