Logo
Download our app
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం
NEWS   Nov 20,2025 04:44 pm
జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.

Top News


LATEST NEWS   Nov 20,2025 09:39 pm
తెలంగాణ‌లో చలి గాలుల తీవ్రత
రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు...
LATEST NEWS   Nov 20,2025 09:39 pm
తెలంగాణ‌లో చలి గాలుల తీవ్రత
రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు...
LATEST NEWS   Nov 20,2025 09:32 pm
సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, విధులకు అడ్డంకులు చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. 221, 132, 121(1) సెక్షన్ల...
LATEST NEWS   Nov 20,2025 09:32 pm
సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, విధులకు అడ్డంకులు చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. 221, 132, 121(1) సెక్షన్ల...
BIG NEWS   Nov 20,2025 08:52 pm
ఇందూరు బిడ్డ పసిడి పంచ్..!
ఇందూరు బిడ్డ, భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించి, దేశానికి ఐదో బంగారు పతకం అందించింది. వరల్డ్ బాక్సింగ్ కప్...
BIG NEWS   Nov 20,2025 08:52 pm
ఇందూరు బిడ్డ పసిడి పంచ్..!
ఇందూరు బిడ్డ, భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించి, దేశానికి ఐదో బంగారు పతకం అందించింది. వరల్డ్ బాక్సింగ్ కప్...
⚠️ You are not allowed to copy content or view source