Logo
Download our app
నిరాశ్రయులకు GHMC ఆశ్ర‌యం
NEWS   Nov 20,2025 03:07 pm
తెలంగాణలో చలి తీవ్రత పెరుగడంతో నిరాశ్రయులు బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, ప్లైఓవర్స్ కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. GHMC నిరాశ్రయులకు సహాయంగా కీలక నిర్ణయం తీసుకుని, నగరంలో 10 షెల్టర్ హోమ్స్‌లో ఉచిత వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అన్నం అందిస్తోంది. రోడ్లపై తిరుగుతున్నవారిని ప్రత్యేక బృందాలు అక్కడికి తీసుకువెళ్తున్నాయి. తాత్కాలికంగా సిటీకి వచ్చినవారికి, మానసిక సమస్యలతో తిరుగుతున్నవారికి కూడా ఇవి ఆశ్రయం అందిస్తున్నాయి.

Top News


LATEST NEWS   Nov 20,2025 04:44 pm
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం
జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి...
LATEST NEWS   Nov 20,2025 04:44 pm
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం
జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి...
LATEST NEWS   Nov 20,2025 01:44 pm
గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...
గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్‌ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ...
LATEST NEWS   Nov 20,2025 01:44 pm
గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...
గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్‌ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
⚠️ You are not allowed to copy content or view source