Logo
Download our app
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
NEWS   Nov 20,2025 12:45 pm
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Top News


BIG NEWS   Nov 20,2025 03:07 pm
నిరాశ్రయులకు GHMC ఆశ్ర‌యం
తెలంగాణలో చలి తీవ్రత పెరుగడంతో నిరాశ్రయులు బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, ప్లైఓవర్స్ కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. GHMC నిరాశ్రయులకు సహాయంగా కీలక నిర్ణయం తీసుకుని, నగరంలో...
BIG NEWS   Nov 20,2025 03:07 pm
నిరాశ్రయులకు GHMC ఆశ్ర‌యం
తెలంగాణలో చలి తీవ్రత పెరుగడంతో నిరాశ్రయులు బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, ప్లైఓవర్స్ కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. GHMC నిరాశ్రయులకు సహాయంగా కీలక నిర్ణయం తీసుకుని, నగరంలో...
LATEST NEWS   Nov 20,2025 01:44 pm
గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...
గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్‌ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ...
LATEST NEWS   Nov 20,2025 01:44 pm
గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...
గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్‌ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
⚠️ You are not allowed to copy content or view source