Logo
Download our app
ఆపరేషన్ ‘కగార్’ నిలిపివేయాలని డిమాండ్
NEWS   Nov 19,2025 09:48 pm
పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో వామపక్ష పార్టీల నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ నేతల కాల్పుల ఘటనలను ఆపి, మావోయిస్టులు కోరినట్లుగా శాంతి చర్చలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని వారు కోరారు. ఎన్‌కౌంటర్లు, తరచుగా జరిగే దాడులు సమస్యను పరిష్కరించవని, సంభాషణల ద్వారానే శాంతి స్థాపన సాధ్యమని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల భద్రత, అరణ్య ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో వారు స్పష్టం చేశారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source